మెట్ పల్లిమేడిపల్లి

మెట్పల్లి డిఎస్పీ ఉమామహేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు

viswatelangana.com

April 10th, 2024
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :

మెట్పల్లి డి.ఎస్.పి ని మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాలో జరుగుతున్న పలు అట్రాసిటీ కేసుల వివరాల గురించి చర్చించి బాధితులకు న్యాయం చేయాలని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంగడి ఆనంద్ కుమార్, భీమారం మండల తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు బంగారు దీపక్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు చిలువేరి వెంకటేష్, నరయ్య, రాజేశం. అంబేద్కర్ యువజన సంఘాల ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.

Related Articles

Back to top button