Date of Publish : 04 October 2024, 5:16 pmDigital Edition : VISWA TELANGANA DAILY NEWS
వరద కాలువలో మృతదేహం లభ్యం
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన మల్లేశం మృతదేహం మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామ శివారులోని వరద కాలువలో లభ్యమైంది. పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు.