viswatelangana.com
Date of Publish : 16 March 2025, 3:01 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
వరి పొలాలలోపరిమితికి మించిన తెల్ల గొలుసులు పురుగుల పరిశోధనా

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పలు గ్రామలలో చాలామంది రైతులు వరి నాట్లు వేసిన యాసంగి పంట పొలాల్లో పరిమితికి మించి తెల్ల గొలుసులు, స్టెమ్ బోరర్,రావేప్ విద్యార్థులు గమనించారు. ప్రస్తుత తరుణంలో ఈ నష్టమును నిరోధించడానికి అవకాశం లేదు ఈ కాండం తొలుచు పురుగును రైతులు నారుతో వరి నాట్లు అయ్యాక 30 రోజుల తర్వాత చిరు పొట్ట దశలో గమనించి ఈ పురుగుల నిరోధించేగుళికలను, అదేవిధంగా అంతర్వాయిక, సిస్టమిక్, పురుగుమందులను పిచికారిచేసి ఇట్టినష్టం జరగకుండా చూసుకోవాలని రావేప్ విద్యార్థినులు ఈ కార్యక్రమంలో స్రవంతి, స్పందన, సోనీ, సత్య, జోష్ణ, పాల్గొన్నారు

Change News Type