viswatelangana.com
Date of Publish : 13 June 2024, 2:34 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో గల ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఎస్ఎంసి చైర్మన్ గట్టుపల్లి కళ్యాణి పాఠ్య పుస్తకాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు నజీమా షరీఫ్ ఉపాధ్యాయులు సలేహ తబుసం మహమ్మద్ అతిరుద్దీన్ పాల్గొన్నారు

Change News Type