రాయికల్

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

viswatelangana.com

April 23rd, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ధర్మాజీపేట్, వడ్డేలింగాపూర్, బోర్నపెల్లి గ్రామాలలో భూపతిపూర్ సహకార సంఘం అధ్యక్షులు ఏనుగు ముత్యం రెడ్డి వరి ధాన్యం కొనుగోలు కేంద్రo ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు అల్లాల అంజిత్, మల్యాల జలపతి రెడ్డి, కోల శ్రీనివాస్, నాయకులు పాదం రాజు, కొడిపెల్లి ఆంజనేయులు, మల్యాల మధు, ఉప్పు లక్ష్మణ్, మారంపల్లి హరీష్ , రాజు నాయక్, నందు నాయక్, శేఖర్, ఏఈఓ నరేష్,సంఘ కార్యదర్శి ఎల్లాల చంద్ర శేఖర్, సంఘ సిబ్బంది రంజిత్, సెంటర్ ఇన్చార్జిలు సురేష్, సోమేశ్ యాదవ్, గుగ్గిళ్ళ వెంకటేష్, పవన్ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button