viswatelangana.com
Date of Publish : 03 January 2024, 4:14 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
విశ్వశాంతి లో రెడ్ డే
featured

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం లోని గడి బురుజు వద్ద గల విశ్వశాంతి హై స్కూల్లో రెడ్ డే వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. విద్యార్థులు ఎరుపు రంగు దుస్తులు ధరించి రంగుల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బ్రహ్మన్న గారి శంకర్ శర్మ మరియు ప్రిన్సిపాల్ చీటీ సత్యం రావులు మాట్లాడుతూ విద్యార్థులలో రంగుల పట్ల అవగాహన కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Change News Type