Date of Publish : 05 June 2024, 1:18 pmDigital Edition : VISWA TELANGANA DAILY NEWS
వెంకట్రావుపేట గ్రామంలో పిడుగు పడి మృతి చెందిన రైతు
జగిత్యాల జిల్లా భీమరం మండలం వెంకట్రావుపేట గ్రామంలో కొంగ గంగనర్సయ్య అనే రైతు పొలంలో జీలుగులు అల్కుతుండగా పిడుగు పడి గంగనర్సయ్య అనే రైతు మృతి చెందాడు. అతనికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు.