వేములవాడ

వేములవాడ ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి గారి ఆధ్వర్యంలో సమీక్ష

viswatelangana.com

January 31st, 2024
వేములవాడ (విశ్వతెలంగాణ) :

వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన వేములవాడ ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై సమావేశం ప్రారంభమైంది. ఈ సమీక్ష సమావేశానికి బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి, సంబంధిత అధికారులు.

Related Articles

Back to top button