viswatelangana.com
Date of Publish : 27 September 2024, 4:59 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
వ్యవసాయ మార్కెట్ కమిటీలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ యందు చైర్మన్ పన్నాల అంజిరెడ్డి ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్బంగా అయన చిత్రపటానికి పూలమాల వేసి జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమములో కార్యదర్శి యం. ప్రశాంత్, వైస్ చైర్మన్ పుల్లూరి వెంకటేష్ గౌడ్ అలాగే పాలకవర్గ సభ్యులు ఏనుగు బల్వంత్ రెడ్డి, అల్లాడి శ్రీనివాస్, శ్రీరాముల అమరెందర్, పల్లపు రాజు, పొతుగంటి వెంక గౌడ్, జక్కుల రాజం అలాగే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Change News Type