viswatelangana.com
Date of Publish : 19 March 2024, 1:26 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
శ్రీవాణి టెక్నో స్కూల్ ఆధ్వర్యంలో వన సందర్శన

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలోని శ్రీ వాణి టెక్నో స్కూల్ ఆధ్వర్యంలో వన సందర్శన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అడవుల వల్ల మానవాళికి మరియు సమస్త జీవులకు అడవులు ఏ విధంగా ఉపయోగ పడతాయో ఎస్ఎఫ్ ఓ రవి కుమార్ పిల్లలకు చక్కగా వివరించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల కరస్పాండంట్ అత్తినేని శంకర్ బీట్ ఆఫీసర్ నరేష్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Change News Type