కొడిమ్యాల

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం లో ఘనంగా భజన కార్యక్రమం

viswatelangana.com

March 1st, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రములోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారము రాత్రి పూజలు నిర్వహించి, ఘనంగా భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు నాగరాజు రమేష్, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి భజన బృందం, భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ఆలయ నిర్మాణ కమిటి తరుపున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.

Related Articles

Back to top button