viswatelangana.com
Date of Publish : 13 March 2025, 2:13 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
సన్మానం

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఆలూరు ప్రాథమిక పాఠశాల లో ఉపాధ్యాయులుగా పనిచేసి బదిలీ పై వెళ్లిన ఉపాధ్యాయిని కవిత కు పాఠశాల ఉపాధ్యాయులు,విద్యాకమిటి, గ్రామస్తులు సన్మానించారు. పిల్లలతో మెదిలిన తీరు,బోధనలో చేసిన కృషిని కొనియాడారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మెక్కోండ రాంరెడ్డి, చిలుక సంజీవ్,పూజిత,స్వరూప, ప్రధాన ఉపాద్యాయులు అక్కనపల్లి సతీష్ ఉపాద్యాయులు సాయికృష్ణ, రమేష్ రెడ్డి, శృతి తదితరులు పాల్గొన్నారు.

Change News Type