viswatelangana.com
Date of Publish : 25 January 2024, 9:56 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
సాయి మందిరంలో అన్నదానం
featured

కొడిమ్యాల మండల కేంద్రము లోని సాయి బాబా ఆలయం లో గురువారం పౌర్ణిమ సందర్భo గా అన్న దానం చేశారు.నిఖిల్ ,మానసల పుత్రిక జన్మ దినాన అన్నదానం నిర్వహించారు. ఈ అన్న దానానికి మోటూరి శంకర్, కటి కొల్ల రాజు, పురుషోత్తం శ్రీనివాస్ ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమం లో అలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Change News Type