Date of Publish : 10 October 2024, 3:58 pmDigital Edition : VISWA TELANGANA DAILY NEWS
సింహ వాహనం పై దర్శనం ఇచ్చిన వెంకటేశ్వర స్వామి
జగిత్యాల జిల్లా కోరుట్ల లో దసరా ఉత్సవాలల్లో భాగంగా గురువారం పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వారు సింహా వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. అనంతరం పుర వీధుల్లో ఊరేగారు.