viswatelangana.com
Date of Publish : 28 January 2024, 3:38 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
సిఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
featured

రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన రుద్రవేణి నర్సయ్యకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సహకారంతో వచ్చిన 25500 రుపాయల విలువ గల సిఎంఆర్ఎఫ్ చెక్కును ఆదివారం ఎంపీటీసీ కొమ్ముల రాధ అదిరెడ్డి లబ్దిదారునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు గంగాధర్ బుల్లెట్ రాజారెడ్డి శ్రీనివాస్ నారాయణ రెడ్డి, బొడ్గం అంజిరెడ్డి రాజారెడ్డి కంటే విష్ణు దువ్వక సాయి తదితరులు పాల్గొన్నారు.

Change News Type