viswatelangana.com
Date of Publish : 26 January 2024, 3:40 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
సి ప్రభాకర్ గ్రంథాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
featured

75 గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని కోరుట్ల పట్టణంలోని సి ప్రభాకర్ గ్రంథాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు జెండా ఎగరేసి మిఠాయిలు పంపారు అనంతరం రాజ్యాంగ పీఠిక పై ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమానికి గ్రంథాలయ అధ్యక్షుడు చెన్న విశ్వనాథం అధ్యక్షతన వహించారు. రాజ్యాంగ పీఠికను చదివి ఆ పీటికలో ఉన్న అంశాలైన సామ్యవాద లౌకిక గణతంత్ర ఆర్థిక సాంఘిక రాజకీయ న్యాయం మరియు స్వేచ్ఛ సమానత్వం సౌబ్రాతత్వం వంటి అంశాలను చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో సుతారిరాములు తుక్కారo గంగాధర్ రాజేశం సమీర్ మనోజ్ గ్రంథరాయపాఠకులు తదితరులు పాల్గొన్నారు

Change News Type