viswatelangana.com
Date of Publish : 30 January 2024, 4:40 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు
featured

రాయికల్ పట్టణంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని పున ప్రారంభించడానికి కమిటీని ఏర్పాటు చేయడం పట్ల శివాజీ బొమ్మ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు రైతులు పాలాభిషేకం చేశారు

Change News Type