viswatelangana.com
Date of Publish : 19 April 2024, 2:31 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
హనుమాన్ స్వాములకు అల్పాహారం అందించి మత సామారస్యం చాటిన ముస్లిం యువకులు

జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ముస్లిం యువకులు హనుమాన్ స్వాములకు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద అల్పాహారం అందించి హిందూ – ముస్లిం భాయ్ భాయ్ అని మత సమరస్యాన్ని చాటి చెప్పారు. ముస్లిం యువకులు హనుమాన్ దీక్ష పరులకు అల్పాహారం అందించడం పట్ల హార్షం వ్యక్తం చేస్తూ ముస్లిం యువకులను గ్రామ ప్రజలు అభినందించారు.

Change News Type