జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన శ్రీరామ సేవా సమితి సభ్యులు గోనె రాములు ఆద్వర్యంలో 12 మంది మహిళా భక్తులు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో జరిగిన హుండీ లెక్కింపు సేవలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాములు, రమేష్ మహేష్ మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు