viswatelangana.com
Date of Publish : 07 June 2024, 4:28 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
12 మంది పేకాట రాయుళ్లను పట్టుకున్న ఎస్సై

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో శుక్రవారం సాయంత్రం సమయంలో సిరికొండగ్రామ శివారులో పత్తాలాట ఆడుతుండగా పన్నెండు మంది వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి రూపాయలు 76,360/- మరియు 10 బైకులు స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేయనైనది అని కథలాపూర్ ఎస్సై జి నవీన్ కుమార్ తెలిపినారు.

Change News Type