కోరుట్ల
ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి, మరొకరకి తీవ్ర గాయాలు

viswatelangana.com
March 2nd, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల మండలం ఏకిన్ పూర్ గ్రామానికి చెందిన జవీడి నర్సారెడ్డి (65) వెంపేట్ శివారులో ఆర్టీసీ బస్ డికోనడంతో తలకి తీవ్ర గాయాలయి అక్కడిక్కక్కడే మృతి చెందాడు. ఆయన భార్య తీవ్రంగా గాయపడగా మెరుగైన చికిత్స కోరకు నిజామాబాదు తరలించారు. బస్ డ్రైవర్ రాకేష్ పరారిలో ఉండగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్టు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.



