viswatelangana.com
Date of Publish : 26 March 2024, 9:24 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
22 వ వార్డులో హనుమాన్ స్వాములకు అన్నదానం
featured

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం లోని 22 వ వార్డులో ఆంజనేయ స్వాములకు మండల దీక్ష 41 రోజులు ప్రతి రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.పుప్పాల మనోజ్ కుమార్ దివ్య మరియు సాడిగే మహేష్ అనురాధ లు దాతలుగా ముందుకు వచ్చి తమవంతు సహాయ సహకారాలు అందించి ఆంజనేయ స్వాములకు అన్నదాన కార్యక్రమంలో పాలుపంచుకోవడం జరిగింది.

Change News Type