భీమారం

కొండ మల్లన్న జాతరలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

viswatelangana.com

February 20th, 2024
భీమారం (విశ్వతెలంగాణ) :

భీమారం మండలం కమ్మరిపేట గ్రామంలోని శ్రీ కొండ మల్లన్న స్వామి వారి జాతర మహోత్సవంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కృప కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని వేడుకొన్నారు..

Related Articles

Back to top button