-
కోరుట్ల
కోరుట్ల వ్యవసాయ మార్కెట్ లో ప్రజా పాలన దినోత్సవం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చైర్మన్ పన్నాల అంజిరెడ్డి
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటి కార్యాలయంలో చైర్మన్ పన్నాల అంజిరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమములో వైస్ చైర్మన్…
Read More » -
రాయికల్
శ్రీ వేంకటేశ్వర మనుమయ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా విశ్వకర్మ జయంతి
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర విశ్వబ్రాహ్మణ మనుమయ సేవా సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించి సుమారుగా 400 భక్తులకు అన్నదానం…
Read More » -
రాయికల్
ప్రజాపాలన దినోత్సవం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం మంగళవారం ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు నందు ఉపాధ్యాయులు జెండా ఆవిష్కరణ…
Read More » -
రాయికల్
ఉత్తమ ఉపాధ్యాయునికి శ్రీ వెంకటేశ్వర మనమయ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం “జ్యోతిష్య రత్న బిరుదు” ప్రదానం.
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన గట్టుపల్లి రమేష్ కుమార్ జడ్పిహెచ్ఎస్ కడెం పాఠశాలలో పనిచేస్తూ సెప్టెంబర్ 05న నిర్మల్ కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుని…
Read More » -
కోరుట్ల
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణా రావు
తెలంగాణ ప్రజలు సుపరిపాలన కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, కోరుట్ల ఎమ్మెల్యే మాత్రం ఇంకా ఫామ్ హౌజ్ భ్రమ లోనే ఉన్నారని, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు…
Read More » -
రాయికల్
జాతీయ జెండా ఆవిష్కరణ
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని గ్రామపంచాయతీలో జాతీయ జెండాను ఆవిష్కరించిన గ్రామ కార్యదర్శి రాజేష్ కుమార్ అనంతరం…
Read More » -
కోరుట్ల
పాఠశాలలో ప్రజా పాలన దినోత్సవం.. జెండా ఆవిష్కరణ చేసిన ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు..
కోరుట్ల పట్టణ యస్.ఆర్.యస్.పి క్యాంప్ గడి పాఠశాలలో మంగళవారం రోజున ఉదయం ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకంను ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు ఆవిష్కరించారు. తెలంగాణ…
Read More » -
కోరుట్ల
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో నేటి పోరాటాలు కొనసాగించాలి… సిపిఐ
భూమికోసం భుక్తి కోసం ఎట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమ స్ఫూర్తితో నేటి పోరాటాలు కొనసాగాలని సిపిఐ జిల్లా నేత…
Read More » -
కోరుట్ల
రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం గంగాధర్ మాట్లాడుతూ..…
Read More » -
కోరుట్ల
రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి శేర్ నర్సారెడ్డి
హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదుట సోమవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సిఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో టిపిసిసి అధ్యక్షుడు, బొమ్మ…
Read More »