-
మెట్ పల్లి
కౌన్సెలింగ్ సెంటర్ లు విద్యార్థుల మనోధైర్యాన్ని పెంచుతాయి
జగిత్యాల జిల్లా మెట్ పట్టణంలోని విజేత కౌన్సెలింగ్ సెంటర్ ని పలువురు ప్రముఖులు మెట్ పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల లింబాద్రి, జనరల్ సెక్రటరీ రాంబాబు,…
Read More » -
కథలాపూర్
బీజేపీ సభ్యత్వ నమోదుపై నాయకులు దృష్టి పెట్టండి – చెన్నమనేని వికాస్ రావు
జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం కథలాపూర్ మండల కేంద్రంలో బీజేపీ సభ్యత్వ నమోదుపై నాయకులు దృష్టి పెట్టాలని బీజేపీ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చెన్నమనేని వికాస్ రావు…
Read More » -
కథలాపూర్
సిరికొండ యువతరం యూత్ ఆధ్వర్యంలో కుంకుమ పూజ
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని సిరికొండ యువతరం యూత్ ఆధ్వర్యంలో శనివారం రోజున కుంకుమ పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిరికొండ యువతరం యూత్ సభ్యులు…
Read More » -
రాయికల్
ఫ్రీజర్ అందజేత
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని మైతాపూర్ గ్రామానికి చెందిన బేతి బుచ్చిరెడ్డి గత నెల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా ఆయన జ్ఞాపకార్థం కుమారులు తిరుపతి రెడ్డి,సత్యనారాయణ…
Read More » -
రాయికల్
మండల పాఠశాలల క్రీడల ముగింపు
జగిత్యాల జిల్లా రాయికల్ మండల పాఠశాలల క్రీడల పోటీల్లో భాగంగా చివరి రోజు అండర్ 14మరియు 17 బాల బాలికలకు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించినట్లు ఎంఈఓ గంగాధర్…
Read More » -
రాయికల్
ప్రతి స్త్రీ అమ్మవారి శక్తి స్వరూపము
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో వినాయక నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా గుడేటి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పంతులు శివశంకర శర్మ ప్రత్యేక పూజలు, మహిళలచే…
Read More » -
కథలాపూర్
అంబారిపేట హై స్కూల్ నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సబ్ జూనియర్ ఖో ఖోపోటీల్లో ఎంపికైన చింత శరణ్య
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని అంబారిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని చింత శరణ్య ఎనిమిదవ తరగతి చదువుతుంది. తండ్రి రాజేష్ ప్రోత్సాహంతో అన్ని రంగాలలో ఉండాలని…
Read More » -
కోరుట్ల
అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల గంగాధర్
వినాయక నవరాత్రోత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం మూడవ వార్డు సంజీవయ్య నగర్ లో వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు…
Read More » -
రాయికల్
హుండీ లెక్కింపు సేవలో పాల్గొన్న శ్రీరామ సేవా సమితి సభ్యులు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన శ్రీరామ సేవా సమితి సభ్యులు గోనె రాములు ఆద్వర్యంలో 12 మంది మహిళా భక్తులు వేములవాడ శ్రీ…
Read More » -
రాయికల్
అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది
అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పదని రాయికల్ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు తాటిపాముల విశ్వనాథం అన్నారు. రాయికల్ మార్కండేయ మందిరంలో పద్మశాలి సేవా సంఘం…
Read More »