-
కథలాపూర్
రుణ మాఫీ పట్ల ప్రభుత్వ తీరుపై నల్ల బట్ట కట్టుకుని నిరసన తెలిపిన రైతులు
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామంలో రెండులక్షల రూపాయలు, ఆ పైన ఉన్న రైతులకు రుణ మాఫీ చెయ్యకపోగా, కనీసం ఇప్పుడయినా రెండు లక్షలు ఆ…
Read More » -
రాయికల్
కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన శ్రీ వెంకటేశ్వర విశ్వబ్రాహ్మణ మన్మయ సేవా సంఘం ప్రధానకార్యదర్శి ఆగస్టు 25న గుండెపోటుతో మరణించగా వారి కుటుంబ సభ్యులను సోమవారం…
Read More » -
కథలాపూర్
భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా కథలాపూర్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ చేనేత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పులి హరిప్రసాద్ ప్రజలను కోరారు.…
Read More » -
కథలాపూర్
భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎస్సై జి నవీన్ కుమార్
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు కథలాపూర్ మండల గ్రామాల్లోని ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని కథలాపూర్ ఎస్సై జి నవీన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు…
Read More » -
వేములవాడ
పరామర్శ
వేములవాడ పట్టణం గాంధీనగర్ కు చెందిన వడ్లకొండ సంతోష్ క్యాన్సర్ వ్యాధితో చనిపోయిన కుటుంబాన్ని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పరామర్శించి తన ప్రగాఢ…
Read More » -
కథలాపూర్
కథలాపూర్ యంగ్ స్టార్స్ యూత్ గణేష్ ఉత్సవ కమిటీ ఎన్నిక
కథలాపూర్ మండల కేంద్రంలోని యంగ్ స్టార్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించే 24వ వసంతాల గణేష్ నవరాత్రి ఉత్సవాలో భాగంగా ఉత్సవ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఉత్సవ కమిటీ…
Read More » -
కోరుట్ల
కలెక్టర్ కు వినతి
కోరుట్ల పట్టణంలోని తొమ్మిది పది వార్డులలో ప్రతి సంవత్సరం నీట మునిగిన సమస్యలపై కలెక్టర్ కి వార్డు పరిస్థితి గురించి వివరించడం జరిగింది ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన…
Read More » -
కోరుట్ల
పద్మశాలి సంఘం అధ్యక్షులు గా గుంటుక ప్రసాద్
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో పద్మశాలి సంఘం 2024-2026 ఎన్నికల్లో సమీప అభ్యర్థి గుడ్ల మనోహర్ పై 400 పై చిలుకు ఓట్లు సాధించి గుంటుక ప్రసాద్…
Read More » -
భారీ వర్షాలు దృష్ట ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి.
జిల్లా లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టామని అన్నారు. జిల్లాలోని వివిధ శాఖల సమన్వయంతో ప్రజలకు ఏవిధమైన…
Read More » -
జగిత్యాల
సి.పి.యస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి ….
తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసి ఆద్వర్యంలో సెప్టెంబర్ -1 పెన్షన్ విద్రోహక దినం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో మినిస్టేడియం నుండి తహశీల్ చౌరస్తా అంబేద్కర్…
Read More »