-
రుద్రంగి
బైక్ ను డీ కొట్టిన ఆర్టీసీ బస్సు :ఒకరు మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ఇండియన్ పెట్రోల్ పంపు సమీపంలోని మూల మలుపు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా…
Read More » -
రాయికల్
ఉత్తమ సేవ పురస్కారం
రాయికల్ పట్టణానికి చెందిన మహమ్మద్ ముస్తాఖ్ హైమద్ మున్ను సోషల్ వర్కర్, బ్లడ్ మొటివేటర్ తను చేస్తున్న సేవ కార్యక్రమలను గుర్తించి ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్బంగా…
Read More » -
రాయికల్
ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో నగర సంకీర్తన
రాయికల్ బస్తీ (ఇందిరా నగర్ )కాలనీ లో ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో నగర సంకీర్తన కార్యక్రమం చేయడం జరిగింది. ధర్మ జాగరణ సమితి కార్యకర్త తిరుకోవెల…
Read More » -
జగిత్యాల
పోచమ్మ బోనాల మహోత్సవంలో పాల్గొన్న బోగ శ్రావణి
సారంగాపూర్ మండల్ కొనాపూర్ గ్రామంలో గురువారం ఈరోజు నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ బోనాల కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ రాష్ట్ర…
Read More » -
హైదరాబాద్
జంతు వధ ఆపాలంటూ పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశం
బక్రీద్ పండగ సందర్భంగా గోవధ జరగకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు గోవులను తరలించకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. జంతు…
Read More » -
హైదరాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా పాఠ్య పుస్తకాల పంపిణీకి బ్రేక్. బుక్స్ వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాల పంపిణీ కొత్త గందరగోళానికి దారి తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం పాఠశాలలు పున: ప్రారంభం కావడంతో ఆయా జిల్లాల్లో…
Read More » -
హైదరాబాద్
నేడు కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, సంజయ్ బాధ్యతలు
నేడు కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, సంజయ్ బాధ్యతలు బీజేపీ స్టేట్ చీఫ్, సికింద్రాబాద్ ఎంపీ జి.కిషన్రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి…
Read More » -
రాయికల్
విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో గల ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఎస్ఎంసి చైర్మన్ గట్టుపల్లి కళ్యాణి పాఠ్య పుస్తకాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు…
Read More » -
రాయికల్
గ్రామదేవతలకు బోనాలు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఆలూరు గ్రామంలోని గ్రామ దేవతలకు పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి బోనాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు భాస్కరరావు రామ్…
Read More » -
భీమారం
నల్ల రమేష్ కుటుంబాన్ని పరామర్శ
భీమారం మండల కేంద్రానికి చెందిన నల్ల రమేష్ మృతి చెందిన విషయం తెలుసుకొని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వారి కుటుంబాన్ని పరామర్శించారు. ధైర్యంగా…
Read More »