-
మేడిపల్లి
గోవిందరం గ్రామంలో ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యుత్ ఘాతానికి గురై బర్రె మృతి
గోవిందారం గ్రామంలో పాడి రైతు గొంటి స్వరూప-స్వామి లకు చెందిన బర్రె ఈరోజు ఉదయం గ్రామంలోని బారియర్ (మందటి) గ్రౌండ్ లో గల సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్…
Read More » -
మేడిపల్లి
తాడిచెట్టు పై నుండి పడి గాయలతో ఉన్న గీత కార్మికున్ని పరామర్శ
మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన అంజు గౌడ్ ప్రమాదవశాత్తు తాటి చెట్టు మీద నుంచి పడడంతో ఓం సాయి హాస్పిటల్ లో అడ్మిట్ కావడం జరిగింది. ఈ…
Read More » -
కథలాపూర్
రోడ్లపై గుంతలు. లేచిన కంకరఅమ్మో తారు రోడ్డు అంటున్న వాహన చోదకులు
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని దులూరు – బొమ్మెన – తక్కళ్లపెల్లి మధ్యలో ఉన్న తారు రోడ్డు అడుగుకో గుంత తో ఆధ్వాన్నంగా మారింది. రోడ్డు పైన…
Read More » -
కథలాపూర్
ఊట్ పల్లి లో ఘనంగా దుర్గమ్మ బోనాలు
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని ఊట్ పల్లి గ్రామంలో ఘనంగా దుర్గమ్మ బోనాల ఉత్సవం నిర్వహించారు. గ్రామంలో పోతరాజుల విన్యాసాలు,నృత్యాలతో యువకుల డ్యాన్స్ తో కేరింతలతో డిజె…
Read More » -
రాయికల్
తాటి చెట్టు పై నుండి పడి గీత కార్మికుడు మృతి
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం వడ్డె లింగాపూర్ గ్రామానికి చెందిన హరీష్ ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుండి క్రిందపడి మృతి చెందాడు
Read More » -
కథలాపూర్
సర్వ సభ్య సమావేశం లో పలు సమస్యలపై ప్రశ్నించిన ప్రభుత్వ విప్ ఆది
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో బుధవారం ఎంపిపి జవ్వాజి రేవతి అధ్యక్షతన జరిగిన సర్వ సభ్య సమావేశానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య…
Read More » -
నల్గొండ
నల్గొండ జిల్లా రవాణా శాఖ కార్యాలయం పై ఏసిపి దాడులు
నల్గొండ జిల్లా రవాణా శాఖ DTO కార్యాలయంపై అవినీతి నీరోధక శాఖ అధికారుల తనిఖీలు చేపట్టారు. రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆకస్మికంగా డిటిఓ కార్యాలయం పై…
Read More » -
మెదక్
బోడ్మెట్పల్లిలో హోరా హోరీగా కుస్తీ పోటీలు
మెదక్ జిల్లా టేక్మల్ మండలంలోని బొడ్మెట్పల్లి గ్రామంలో వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా కుస్తీ పోటీలు నిర్వహించడం జరిగింది కుస్తీ పోటీలు పట్టేందుకు మహారాష్ట్ర ,కర్ణాటక, న్యాల్కల్,…
Read More » -
రాయికల్
ఎస్సీ ఎస్టీ కేసుల్లో డీఎస్పీ విచారణ
ఈ నెల 20 న కాయితి గంగాధర్ అను వ్యక్తి రాయికల్ శివారు లోని భూమిని కౌలు కి తీసుకొని దారిలో మట్టి పోస్తుండగా వసంత్ రెడ్డి…
Read More » -
కథలాపూర్
మర్రవ్వ దేవాలయం అభివృద్ధికి నిధులు మంజూరు చెయ్యాలని ప్రభుత్వ విప్ కు వినతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని భూషణరావుపేట గ్రామంలోని మర్రవ్వ దేవాలయ ప్రాంగణంలో అభివృద్ధి కొరకు వసతుల ఏర్పాటు, గ్రామంలోని సబ్ స్టేషన్ నుండి మర్రవ్వ దేవాలయం వరకు…
Read More »