-
మురికి కాలువ లో పసికందు మృత దేహం
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని మినీ స్టేడియం ప్రక్కన గల ప్రధాన మురికి కాలువలో కొట్టుకువచ్చిన పసికందు మృతదేహం. అవాంచిత గర్భాన్ని తొలగించి మురికి కాలువలో…
Read More » -
మామిడి తోట దగ్ధం
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన దమ్ము మోహన్ రెడ్డి మరియు ఆర్మూర్ శేఖర్ కు చెందిన మామిడి తోటలో సుమారు 30 చెట్లు కాలిపోయినవి లక్షల్లో…
Read More » -
మెట్ పల్లి
జ్ఞానోదయ డిగ్రీ కళాశాల మెట్ పల్లి లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణానికి చెందిన జ్ఞానోదయ డిగ్రీ కళాశాలకు చెందిన బికామ్ 2007-10 బ్యాచ్ విద్యార్థులు గత కాలపు మధురస్మృతులని మరోసారి మనసారా తలచుకుందాం…
Read More » -
రాయికల్
అంగరంగ వైభవంగా పోచమ్మ తల్లి బోనాలు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కుమ్మరి పెళ్లి గ్రామంలో అంగరంగ వైభవంగా పోచమ్మ తల్లి బోనాలు తీయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు భక్తులు…
Read More » -
రాయికల్
ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలు తీయడం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు…
Read More » -
రాయికల్
మృతుని కుటుంబానికి ఆర్థిక చేయూత
యునైటెడ్ వారియర్స్ యూత్ కొత్తపేట గ్రూప్ సభ్యులు మ్యాడరపు అనిల్ మృతి కి చలించి మృతుని కుటుంబానికి 8,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించారు వారు మాట్లాడుతూ…
Read More » -
రాయికల్
రోడ్డు ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి చేయూత
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన మ్యాడారపు అనిల్ కుమార్(22) అనే యువకుడు కడెం వెళ్లి వస్తుండగా ప్రమాదానికి గురి అయ్యి ప్రాణాలు కోల్పోయాడుమృత్తునికి…
Read More » -
కథలాపూర్
పూర్తి కాని వరి ధాన్యం కొనుగోలు- ఆందోళన చెందుతున్న రైతులు
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో కోతలు పూర్తయి కొనుగోలు కేంద్రాలకు, కల్లాలకు చేరిన వరి ధాన్యాన్ని తేమ ఉందని, తడిసిందని కొనకపోవడం రైతులను ఆందోళనకు…
Read More » -
కథలాపూర్
విదేశీ పర్యటన ను ముగించుకుని మాతృదేశానికి విచ్చేసిన ప్రభుత్వ విప్ కు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ మండల నాయకులు
గల్ఫ్ కార్మికుల సమస్యలు తెలుసుకోవడానికి నేనున్నానంటూ భరోసా ని ఇస్తూ విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి తిరిగి వస్తున్న వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది…
Read More » -
కథలాపూర్
వర్షాలు కురిసిన తర్వాతనే జనుము, జీలుగ వెయ్యాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సబ్సిడి పైన జనుము జీలుగు విత్తనాలు తీసుకెళ్ళిన రైతు లకు శుక్రవారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల వ్యవసాయ…
Read More »