-
Local
తిరుమలలో మనమడి గుండు మొక్కు తీర్చుకున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర సీఎం రేవంత్రెడ్డి కుటుంబసభ్యులకు టీటీడీ అధికారులు స్వాగతం…
Read More » -
Local
టీఎస్ ఆర్టీసీ కీ బదులు టీజీఎస్ ఆర్టీసీ గా మారనున్న ఆర్టీసీ సంస్థ
టీఎస్ ఆర్టీసీని త్వరలో టీజీఎస్ఆర్టీసీగా మార్చ నున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. త్వరలో లోగోలో మార్పులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక నుంచి…
Read More » -
కరీంనగర్
అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష
కరీంనగర్ జిల్లాల్లోని పాఠశాలల్లో ఎటువంటి లోపాలు లేకుండా విద్యా ర్థులకు అన్ని వసతులు, సౌకర్యాలతో కూడిన విద్యను అందించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల…
Read More » -
Local
జూన్ 2 నుంచి మోత మోగనున్న టోల్ గేట్ ఛార్జీలు
జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్ప్లాజాల వద్ద టోల్ రుసుములు జూన్ 2 నుంచి పెరగనున్నాయి. ఏటా ఏప్రిల్ 2న ఈ ఛార్జీల ను పెంచుతారు. అయితే…
Read More » -
కథలాపూర్
కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే హామీలు నెరవేర్చాలి
జగిత్యాల జిల్లా కథలాపూర్ లో మీడియా సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు లోక బాపురెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని,…
Read More » -
జగిత్యాల
సర్కారు బడిలో సరస్వతి పుత్రుడు
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతిపల్లి గ్రామానికి చెందిన అల్వాల గణేష్ ఈసేట్ లొ స్టేట్ 35వ ర్యాంకు మరియు ఇ.ఇ ఇ బ్రాంచ్ లో ఫస్ట్…
Read More » -
కరీంనగర్
అర్నకొండ గ్రామ పంచాయితీ రికార్డ్స్ లను తనిఖీలు చేసిన కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం అర్నకొండ గ్రామపంచాయతీ యొక్క రికార్డ్స్ మొత్తము కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ ( పౌర మరియు మానవ హక్కుల సంస్థ )…
Read More » -
కథలాపూర్
మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రం లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాయితి నాగరాజు ఆధ్వర్యంలో దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా…
Read More » -
Local
ఏసీపి ఇంట్లో ఏసీబీ దాడులు
హైదరాబాద్లో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్ రావు ఇంట్లో ఏసీబీ మంగళవారం సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ తనిఖీలు చేపట్టినట్లు…
Read More » -
మేడిపల్లి
రైతులకు ఇబ్బందులు కలిగించవద్దు
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సిబ్బందిని కోరుట్ల ఆర్డిఓ ఆనంద్ కుమార్ ఆదేశించారు. మేడిపల్లి మండలంలోనీ మేడిపల్లి,కట్లకుంట,పోరుమళ్ళ గ్రామాలలో వరి కొనుగోలు…
Read More »