-
కథలాపూర్
పుట్టినరోజు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన యువకుడు
పుట్టినరోజు అంటే విందులు, వినోదాలు, కేక్ కట్టింగ్ లు కాకుండా సిరికొండ గ్రామానికి చెందిన సేవ భారత్ స్వచ్చంధ సంస్థ సభ్యుడు అలకుంట అజయ్ తన పుట్టినరోజు…
Read More » -
ఇబ్రహీంపట్నం
యాదవుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతాం
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నెలకొన్న యాదవుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుదామని యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్…
Read More » -
కోరుట్ల
కోరుట్ల మెడికల్ హోల్ సేల్ అసోసియేషన్ అధ్యక్షునిగా కోటగిరి నరేష్ ఏకగ్రీవ ఎన్నిక
జగిత్యాల జిల్లా కోరుట్ల మెడికల్ హోల్ సేల్ అసోసియేషన్ అధ్యక్షునిగా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన కోటగిరి నరేష్ (శ్రీ వెంకటేశ్వర మెడికల్)ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షులు…
Read More » -
కొడిమ్యాల
కొడిమ్యాలలో ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాల పండుగ
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఆదివారం. ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి బోనాలు పండగ ప్రతి సంవత్సరం లాగానే…
Read More » -
కోరుట్ల
ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు
కోరుట్ల మండలంలోని పైడుమడుగు, జోగిన్ పెళ్లి, చిన్న మెట్ పల్లి గ్రామాలలో ఇందిరమ్మ లబ్ధిదారులు గృహ నిర్మాణ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా భూమి పూజ నిర్వహించగా ఈ…
Read More » -
కోరుట్ల
వెంకటాపూర్ లో పండగలా భూమి పూజలు నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులు వాళ్ళ బంధువులు, మిత్రులు అలాగే కాంగ్రెస్ నాయకులను ఆహ్వానించి వాళ్ళ సమక్షంలో భూమి…
Read More » -
కొడిమ్యాల
ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని తిప్పాయపల్లె గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులుకు భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలైన…
Read More » -
రాయికల్
రెవెన్యూ సదస్సును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
భూభారతి రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం రాయికల్ మండలంలోని వీరాపూర్,దావన్ పెల్లి గ్రామాల్లో జరుగుతున్న రెవెన్యూ సదస్సులను…
Read More » -
రాయికల్
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మైతాపూర్ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో గ్రామసభను నిర్వహించారు. బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరడమైనది. అనంతరం బడిబాట…
Read More » -
రాయికల్
ఒపెన్ టెన్త్ ఇంటర్ అడ్మీషన్ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం…
తెలంగాణ ఒపెన్ స్కూల్ సొసైటీ 2025-2026 విద్య సంవత్సరము అడ్మీషన్స్ కై ఆర్.సి.నంబర్: 459/బి1/టాస్/2025 తేది:05/06/2025 గల ఉత్తర్వులను తెలంగాణ ఒపెన్ స్కూల్ డైరెక్టర్ జారీ చేసినట్లు…
Read More »