-
రాయికల్
సాగులో మెలకులపై శిక్షణ
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం జగిత్యాల దత్తత గ్రామమైన రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలోని రైతు వేదికలో వానాకాలం 2025 సాగులో మెలకులపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.…
Read More » -
రాయికల్
తనయుడు చేతిలో తండ్రి హతం
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన తొట్లే ఎర్రన్న(65) అనే వ్యక్తిని మతిస్థిమితం సరిగా లేని తన చిన్న కొడుకు మల్లేష్(26) గొడ్డలితో దాడి…
Read More » -
రాయికల్
అట్టహాసంగా అమృత్ 2.0 వందరోజుల కార్యక్రమం
అమృత్ 2.0 వందరోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా రాయికల్ పట్టణంలోని పెద్ద చెరువు కట్టపై పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా…
Read More » -
రాయికల్
శివాజీ రైతు యువజన సంఘం ఆధ్వర్యంలో పోచమ్మకు బోనాల సమర్పణ
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని శివాజీ రైతు యువజన సంఘం ఆధ్వర్యంలో పోచమ్మకు మహిళలు పురవీధుల గుండా బోనాలతో తరలి వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఈ…
Read More » -
రాయికల్
నూతన కార్యవర్గం ఎన్నిక
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని తాట్లవాయి గ్రామ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా ఎనుగంటి మహేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సంఘ…
Read More » -
రాయికల్
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బైకు ర్యాలీ
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా రాయికల్ రేంజ్ అటవీ అధికారులు గురువారం రేంజ్ కార్యాలయం నుండి చింతలూరు అటవీ ప్రాంతం వరకు బైక్ ర్యాలీ…
Read More » -
కోరుట్ల
ఎండీ ఖాజా సుభానోద్దీన్ ను సన్మానించిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘాట్ కేసర్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి టెక్వాండో పోటీలలో కోరుట్ల పట్టణానికి చెందిన ఎండీ ఖాజా సుభానుద్దీన్ బ్రోంజ్ (కాంస్య)…
Read More » -
కొడిమ్యాల
చిర్ర రమేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం బింగి మనోజ్ సామాహిక కార్యకర్త
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన చిర్ర రమేష్ ఇటీవల అనారోగ్యం తో మరణించారు వారి కుటుంబానికి మ్యకల తుషార్ హైద్రాబాద్ లో పటాన్చెరువు ప్రాంతములో…
Read More » -
రాయికల్
ఏసీబీ వలలో రాయికల్ ఇంచార్జీ తహశీల్దార్
జగిత్యాల జిల్లా రాయికల్ తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ కరీంనగర్ ఇంచార్జీ డిఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో వ్యవసాయ భూమి…
Read More » -
రాయికల్
24 సంవత్సరాల సర్వీసు పూర్తయిన ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు గెజిటెడ్ హోదా కల్పించాలి…
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ సహాధ్యక్షులు వేల్పుల స్వామి…
Read More »