-
రాయికల్
పదవ తరగతి టాపర్ లను సన్మాణించిన బీజేపీ నాయకులు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామజీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో చదివి పదవ తరగతిలో ఉత్తమ మార్కులు పొంది ప్రథమ స్థానం సాధించిన ఎనుగంటి ప్రసన్న…
Read More » -
జగిత్యాల
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు
పోలీస్ శాఖలో హోంగార్డ్ గా గత 34 సంవత్సరాలుగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న రామచంద్రం ను జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ భీమ్…
Read More » -
రాయికల్
విద్యార్థులకు అభినందన
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ ఉన్నత పాఠశాలలో శనివారం పదవ తరగతి లో పాస్ అయిన విద్యార్థులను అభినందించారు. పాఠశాల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత…
Read More » -
రాయికల్
రక్తదానం చేసిన అశోక్
వరంగల్లోని ఎంజిఎమ్ హాస్పిటల్లో ఒక రోగికి తక్షణంగా రక్తం అవసరమవగా, జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన కుషనపెల్లి అశోక్ అనే యువకుడు…
Read More » -
కొడిమ్యాల
నాచుపల్లి జేఎన్టీయూ నీట్ పరీక్షఇన్విజిలేటర్లకు శిక్షణ
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి జేఎన్టీయూ కొండగట్టు పరిధిలో నిర్వహించే నీట్ 2025 పరీక్షల విధులలో పాల్గొని ఇన్విజిలేటర్లకు శనివారం రోజున శిక్షణ ఇన్విజిలేటర్లు 9…
Read More » -
కొడిమ్యాల
ఘనంగా శ్రీ అభయఆంజనేయ స్వామి దేవాలయంలో పదహరవ వార్షికోత్సవం
జగిత్యాల జిల్లా కొడిమ్యాల పట్టణంలోని వాగు ఒడ్డున హనుమాన్ దేవాలయం లో పదహరవ వార్షికోత్సవ సంబరాలలో శ్రీ అభయాంజనేయ స్వామి ఉత్సవమూర్తి విగ్రహానికి108 కలశాలు చే జలాభిషేకం…
Read More » -
కొడిమ్యాల
భగవత్ రామానుజుల స్వామి వారి 1008 తిరునక్షత్రం సందర్భంగా విశేష పూజలు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల పట్టణంలో గల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భగవత్ రామానుజుల స్వామి వారి 1008 తిరునక్షత్రం జన్మదినం సందర్భంగా రామానుజుల…
Read More » -
కొడిమ్యాల
హత్యకు గురైన అవుదుర్తి మమత
జగిత్యాల జిల్లా కొడిమ్యాల పట్టణంలో అందిన సమాచారం మేరకు కొడిమ్యాల గ్రామానికి చెందినఆవుదుర్తి మమత w/oమహేందర్ 35 సంవత్సరాలు, కులం మంగలి, హత్యకు గురయ్యారు,వివరాల్లోకి వెల్లగా ఆమె…
Read More » -
రాయికల్
మండల టాపర్ విద్యార్థికి సత్కారం
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని బొడ్డుపల్లి రక్షిత 568/600 మార్కులతో ప్రభుత్వ పాఠశాలల్లో మండల టాపర్ సాధించిన సందర్భంగా…
Read More » -
రాయికల్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
జన గణన తో పాటు బీసీల కుల గణన ఆర్డినెన్సును కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ ఆమోదించిన సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన…
Read More »