-
రాయికల్
ఘనంగా కొవ్వొత్తులతో నివాళులు
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణం, రామాజీపేట గ్రామంలో లో పహల్గాం దాడిలో అమరులైన యాత్రికులకు పార్టీలకు అతీతంగా కొవ్వొత్తులతో నివాళులర్పించారు. రాయికల్ బస్టాండ్ నుండి గాంధీ విగ్రహం…
Read More » -
కోరుట్ల
జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిపై కోరుట్లలో జనసేన పార్టీ తీవ్ర నిరసన
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ వద్ద హిందూ పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ కోరుట్ల నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఈ దాడిలో 28 మంది…
Read More » -
కోరుట్ల
పాకిస్తాన్ ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించిన రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణ రావు
జమ్ము కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలోని పహాల్గం లోని బైసారన్ లోయలో పాకిస్థాన్ ఉగ్రవాద ప్రేరేపిత సంస్థ “ది రెసిస్టెన్స్ ఫ్రంట్”అనే ఉగ్రవాద ముష్కరులు జరిపిన…
Read More » -
కోరుట్ల
జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో వార్షిక ఫలితాల వేడుకలు
పిఎంశ్రీ జిల్లా పరిషత్ బాలికల పాఠశాల కల్లూరు రోడ్, కోరుట్లలో వార్షిక ఫలితాల వేడుకలు, తల్లితండ్రుల, ఉపాధ్యాయుల సమావేశం అలాగే వేసవి కాలములో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన…
Read More » -
కోరుట్ల
గడి పాఠశాలలో పోషణ పక్వడా కార్యక్రమం…
ప్రాథమిక పాఠశాల యస్ ఆర్ యస్ పి క్యాంప్ గడి కల్లూరు రోడ్ కోరుట్ల పాఠశాలలో విద్యార్థులచే అంగన్ వాడి కార్యక్రమంలో భాగంగా పోషణ పక్వాడా కార్యక్రమం…
Read More » -
కథలాపూర్
పోసానిపేట ప్రభుత్వ పాఠశాలలో వార్షిక దినోత్సవ వేడుకలు
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్య క్రమంలో చిన్నారులు సాంస్కృతిక డ్యాన్స్ ప్రదర్శనలతో అలరించారు.…
Read More » -
కొడిమ్యాల
భారీ ఈదుడు గాలికి నేల రాలిన మామిడి కాయలు నష్టపోయిన రైతు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని తిర్మలాపూర్ గ్రామ శివారులో మధ్యాహ్నం మూడు -నాలుగు గంటల, సమయంలో మధ్యలో పెద్ద ఎత్తున ఈదుడు గాలి వాన రావడంతో రైతులు…
Read More » -
కొడిమ్యాల
జేఎన్టీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ల నిరవధిక సమ్మెకు మద్దతు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని కొండగట్టు జేఎన్టీయూయూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని అసిస్టెంట్ ప్రొఫెసర్లు నిరవధిక సమ్మె చేస్తున్న సందర్భంలో సోమవారం రోజున…
Read More » -
రాయికల్
ఎమ్మెల్యే ప్లెక్ష్సి చింపిన దుండగులను కఠినంగా శిక్షించాలి
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని కొమురం భీమ్ చౌరస్తాలో మహేందర్ బాబు ఏర్పాటు చేసిన ప్లెక్సీని గుర్తుతెలియని దుండగులు చింపడం అనాగరిక చర్య అని పేర్కొకుంటు ఎమ్మెల్యే…
Read More » -
కొడిమ్యాల
దేశీయ బొమ్మలపై పిల్లలకు ఆట ప్రదర్శన టీచర్ బి సుజాత
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని 8 వ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షంలో భాగంగా దేశీయ బొమ్మలను ప్రోత్సహించే ఆట ఆధారిత అబ్యాసం పై పిల్లలకు…
Read More »