-
కోరుట్ల
మహానీయులు బాబు జగ్జీవన్ రామ్, జ్యోతిబా పూలే, బి ఆర్ అంబేద్కర్ జయంతోత్సవాలను విజయవంతం చేద్దాం- డాక్టర్ పేట భాస్కర్ పిలుపు
భారత దేశ ఔన్నత్యాన్ని దశ దిశల విస్తరించి అనగారిన ప్రజల హక్కులు సాదించి దేశ పౌరుల మహోన్నతికి ఎనలేని కృషి చేసిన మహానీయులు పూజ్య బాబు జగ్జీవన్…
Read More » -
కోరుట్ల
సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభం పాల్గొన్న జువ్వాడ కృష్ణారావు
కోరుట్ల మండలంలోని సంగెం, గుమ్లాపూర్, వెంకటాపూర్ గ్రామాలలో జరిగిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
Read More » -
కొడిమ్యాల
రజాకార్ల తూటాలకు తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కార్యదర్శి కొల్లాపురం రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్యఅతిథిగా…
Read More » -
కోరుట్ల
స్కానింగ్ సెంటర్ ల ఆకస్మిక తనిఖీ
గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధిత చట్టం 1994 ప్రకారం లింగ నిర్ధారణ చేసి ఆడ, మగ అని చెప్పడం చట్టరీత్యా నేరమని మాత శిశు సంరక్షణ…
Read More » -
కొడిమ్యాల
సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభం పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
జగిత్యాల జిల్లా కొడిమ్యల మండల కేంద్రంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు సన్న బియ్యం పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని…
Read More » -
కోరుట్ల
ఘనంగా కేపీఎస్ వార్షిక క్రీడోత్సవం
కోరట్ల పబ్లిక్ స్కూల్ (కెపిఎస్) వార్షిక క్రీడోత్సవాన్ని పోతని భూమయ్య ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. విద్యా సంవత్సరం పూర్తి అవుతున్నందున విద్యార్థులకు మానసిక ఉల్లాసానికి…
Read More » -
రాయికల్
ఏప్రిల్ 30 లోపు ఇంటి పన్ను చెల్లించి రాయితీ పొందాలి
2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 30వరకు ఇంటి పన్ను చెల్లింపు చేసేవారికి ఐదు శాతం రాయితీని ప్రభుత్వం కల్పించినదని రాయికల్ మున్సిపల్ కమిషనర్ టి.మనోహర్ తెలిపారు. రాయికల్…
Read More » -
రాయికల్
స్వయం ఉపాధి రంగాల్లో శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి గోదావరి ప్రాంతంలో మురళీధర గో ధామంలో ఈనెల12,13వ తేదీల్లో పంచగవ్య ప్రొడక్ట్స్,18 నుండి 20వ తేదీ వరకు ఫైవ్ లేయర్…
Read More » -
కొడిమ్యాల
కొడిమ్యాలలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పదవ తరగతి పరీక్షలు మూడు సెంటర్లో పరీక్ష కేంద్రాలలో బుధవారం ప్రశాంతంగా ముగిశాయి పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి భయాందోళన…
Read More » -
కొడిమ్యాల
డ్రోన్ తో పిచికారి వరి అగ్గి తెగులు నివారణకై
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పూడూరు గ్రామంలో బండ రమణారెడ్డి నాలుగు ఎకరాల 10 గుంటల పొలంలో జె జి ఎల్, 24423 సాగు చేయగా ప్రస్తుతం130…
Read More »