-
రాయికల్
రైతుల ముందస్తు అరెస్ట్
ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు రుణమాఫీ,పసుపు కు మద్దతు ధర, రైతు భరోసా అమలు చేయాలని రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి…
Read More » -
రాయికల్
సమస్యను పరిష్కరించిన ఎంపిఓ
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మూటపెల్లి గ్రామంలోని ఎస్.సి కాలని లో ఎండకాలానికి ముందే నీటి కోరత ఏర్పాడిందని కాలనీ కి సంబందించిన బోరు మోటర్ గత…
Read More » -
రాయికల్
అధికారికంగా గుర్తింపు కల్పించేలా శిక్షణ అందించాలి
వైద్యులకు అనుబంధంగా వైద్య సేవలు అందించడంలో గ్రామీణ వైద్యుల పాత్ర ఎంతో ముఖ్యమని అధికారికంగా ప్రభుత్వం శిక్షణ అందించాలని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.…
Read More » -
కొడిమ్యాల
అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన జగిత్యాల జిల్లా రైతులు అరెస్ట్
రైతు రుణమాఫీ రైతుబంధు పసుపు గిట్టుబాటు ధర ఇవ్వాలని జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో హైదరాబాదులోఅసెంబ్లీ ముట్టడి కార్యక్రమంల లో కొడిమ్యాల నుండి వెళ్లిన రైతులను…
Read More » -
కోరుట్ల
ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరం…
అనారోగ్య సమస్య వల్ల ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్న పేద మధ్యతరగతి ప్రజలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆదుకుంటుందని కోరుట్ల నియోజకవర్గ…
Read More » -
కొడిమ్యాల
విద్యార్థులను సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచండిజిల్లావిద్యాధికారి రాము
విద్యార్థులను సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచాలని విద్యార్థుల తల్లిదండ్రులకు జిల్లా విద్యాధికారి రాము విజ్ఞప్తి చేశారు కొడిమ్యల మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రామ్ సాగర్…
Read More » -
మళ్లీ నిండుకుండలా నిండిన చెక్ డ్యాములు మైసమ్మ చెరువు మత్తడి పై పైపులు ద్వారా
కొడిమ్యాల మండలలో నిగత ఐదు రోజుల నుండి వాగు కు ఇరువైపుల నున్న పొలాల రైతులు ఆరెపల్లి అప్పారావుపేట పూడూరు రైతులు చందాల రూపంలో డబ్బు జమ…
Read More » -
కోరుట్ల
1973-1975 ఇంటర్ పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ సంబరాలు
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1973 -1975 సంవత్సరంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు 2025 సంవత్సరము నాటికి విజయవంతంగా 50 సంవత్సరాలు పూర్తి అయిన…
Read More » -
కోరుట్ల
కోరుట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భాగవత సప్తాహం ప్రవచనం
కోరుట్ల పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో అభినవ సుఖ భాస్కర శర్మ గారిచే భాగవత సప్తాహం ప్రవచన కార్యక్రమం ఆదివారం నాలుగవ రోజు…
Read More » -
కోరుట్ల
సురక్షిత ప్రయాణంతో ప్రజల విలువైన ప్రాణాలను కాపాడండి: డీఎస్పీ శ్రీరాములు
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “సురక్షిత ప్రయాణం” అనే కార్యక్రమంలో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు మెట్పల్లి డి.ఎస్.పి శ్రీరాములు కోరుట్ల…
Read More »