-
కోరుట్ల
సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోనియా గాంధీ జన్మదినం సందర్బంగా కోరుట్ల మండల యూత్ అధ్యక్షులు ఇంద్రాల హరీష్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు అలాగే రోగులకు…
Read More » -
కథలాపూర్
కథలాపూర్ లో కాంగ్రెస్ నాయకుల సంబరాలు
కథలాపూర్ మండలంలో సోమవారం కాంగ్రెస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. వేములవాడ మాజీ ఎమ్మెల్యే రమేశ్ బాబు భారత పౌరుడు కాదంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో.. ఈ కేసులో…
Read More » -
రాయికల్
జీవశాస్త్రంలో విద్యార్థుల ప్రతిభ
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో సోమవారం మండల స్థాయి జీవశాస్త్రం ప్రతిభ పరీక్షలు నిర్వహించారు. రాయికల్ మండలం మైతాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థి పారిపెల్లి సుప్రజ ఇంగ్లీష్…
Read More » -
రాయికల్
ఇన్స్పైర్ అవార్డులలో రాష్ట్రస్థాయికి ఎంపికైన ఇటిక్యాల విద్యార్థిని…
ఇన్స్పైర్ మానక్ 2023-24 అవార్డుల జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ ప్రోగ్రాం ఆరు, ఏడవ తేదీలలో జగిత్యాల లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇటిక్యాల ప్రభుత్వ ఉన్నత…
Read More » -
రాయికల్
పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డి.ఎస్.పి
జగిత్యాల జిల్లా రాయికల్ పోలీస్ స్టేషన్ను జగిత్యాల డి.ఎస్.పి రఘు చందర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ రికార్డుల నిర్వహణ, నేరాల…
Read More » -
మెట్ పల్లి
అయ్యప్ప స్వాములకు ముస్లిం సోదరుడి అన్నదానం
మతాలకు అతీతంగా అయ్యప్ప స్వాములకు అన్నదానం చేశాడు ఓ ముస్లిం సోదరుడు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో అయ్యప్ప స్వాములకు, భక్తులకు అన్నదానం చేసి అందరికి…
Read More » -
మెట్ పల్లి
యాసంగిలో రైతులందరు సన్నవడ్లు సాగుచేయాలి
రైతులు సన్నవడ్లు పండించి 500 రూపాయల బోనస్ పొందాలని మెట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కూనగోవర్ధన్ రైతులను కోరారు. రైతులు ఎలాంటి సందేహం లేకుండా సన్నవడ్లు…
Read More » -
రాయికల్
సైన్సు ప్రదర్శనలో మెరిసిన కృష్ణవేణి కుసుమం
జగిత్యాల లోని ఓల్డ్ హైస్కూల్లో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శనలో రాయికల్ పట్టణానికి చెందిన కృష్ణవేణి పాఠశాల విద్యార్థిని ఆర్గానిక్ ఫార్మింగ్ విభాగంలో మొదటి బహుమతి…
Read More » -
రాయికల్
రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైన కుమ్మరి పల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు
జగిత్యాల లోని పురాతన ఉన్నత పాఠశాలలో గత రెండు రోజులుగా జరుగుతున్న జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో రాయికల్ మండలంలోని కుమ్మరిపల్లె ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కడకుంట్ల…
Read More » -
రాయికల్
శబరిమల మహాపాదయాత్ర పూర్తి చేసుకున్న అయ్యప్ప స్వాములు
శబరిమల మహాపాదయాత్ర పూర్తయిన సందర్బంగా జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణం నుండి బయలుదేరిన అయ్యప్ప భక్తులు విజయవంతంగా తమ యాత్రను ముగించారు. ఈ మహాపాదయాత్రను ప్రతి ఏడాది…
Read More »