-
కొడిమ్యాల
రైతు భరోసా విజయోత్సవ సభ ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమంలో
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని రైతు నేస్తం ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి, రైతు భరోసా విజయోత్సవ సభ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం రైతులతో పూడూరు, తిర్మలాపూర్,కొడిమ్యాల…
Read More » -
కోరుట్ల
యాదవుల ఆత్మ గౌరవ సభను విజయవంతం చేయాలి
ఈనెల 30వ తారీకు రోజున హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద యాదవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న యాదవుల ఆత్మ గౌరవ సభ…
Read More » -
రాయికల్
శ్యాంప్రసాద్ ముఖర్జీ కి నివాళులు
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శ్యాంప్రకాష్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుర్మా మల్లారెడ్డి మాట్లాడుతూ…
Read More » -
రాయికల్
రాయికల్ మండల బీజేపీ అధ్యక్షుడు గా ఆకుల మహేష్
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీ పేట్ గ్రామానికి చెందిన తాజా మాజీ ఎంపిటిసి, పార్టీ సీనియర్ నాయకులు ఆకుల మహేష్ ను మండల అధ్యక్షుడుగా నియమిస్తూ…
Read More » -
కొడిమ్యాల
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నివారణ అవగాహన సమావేశం
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం రోజున మాదక ద్రవ్యాల నివారణ అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…
Read More » -
రాయికల్
విశ్వశాంతి పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
రాయికల్ పట్టణంలోని విశ్వశాంతి పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం జరిగింది. పాఠశాలలోని విద్యార్థినీ విద్యార్థులందరూ వివిధ రకాల యోగ ప్రక్రియలలైన ఆసనాలు, ప్రాణాయామం మరియు మెడిటేషన్…
Read More » -
రాయికల్
ఘనంగా స్ట్రీట్ వెండర్ ఫుడ్ ఫెస్టివల్
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని మార్కెట్ ప్రాంగణంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో అమృత్ 2.0 వందరోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం స్ట్రీట్ వెండర్ ఫుడ్…
Read More » -
రాయికల్
విస్డం హైస్కూల్లో ఘనంగా యోగ డే వేడుకలు
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని విస్డం హై స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు ఉపాధ్యాయులచే యోగాసనాలు, సూర్య నమస్కారాలు,…
Read More » -
కొడిమ్యాల
ఆలయమును సందర్శించిన దేవాదాయశాఖ అధికారులు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయమును జిల్లా దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారులు, కొండగట్టు దేవస్తానం అర్చకులు సందర్శించి స్వామి వారిని…
Read More » -
రాయికల్
వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ప్రగతి విద్యార్థులు
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని ప్రగతి ఉన్నత పాఠశాల విద్యార్థులు నో బ్యాగ్ డేను మరపురానివిధంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రేగుంట గ్రామంలోని నివేదిత వృద్ధాశ్రమాన్ని సందర్శించి,…
Read More »