-
జగిత్యాల
ఉపాధిని కోల్పోతున్న విశ్వకర్మలు…
విశ్వకర్మ లలో ఐదు రకాల వారు తమ ఉపాధిని కోల్పోతూ గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్తున్నారు. ఆధునిక యుగములో ప్రజలు కొత్తరకాలకు అలవాటుపడి రెడీమేడ్ వస్తువులతో వృత్తి…
Read More » -
కోరుట్ల
ప్రభుత్వ జూనియర్ కళాశాల లో మానసిక ఒత్తిడిపై అవగాహన కార్యక్రమం
జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మానసిక బత్తిడిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ గౌసూర్ రెహమాన్ మాట్లాడుతూ…
Read More » -
కోరుట్ల
వరిధాన్యం కొనుగోలు కేంద్రలు ప్రారంభం
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏకీన్ పూర్ పరిధిలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రలు సంగెం అలాగే నాగులపేట గ్రామాలలో కోరుట్ల శాసనసభ్యులు డా,, కల్వకుంట్ల సంజయ్ కుమార్,…
Read More » -
కోరుట్ల
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చేస్తున్న పాదయాత్రకు మద్దతు
తెలంగాణ కల సాకారం చేసుకునేందుకు జరిగిన పోరాటంలో ఉద్యమకారుల పాత్ర మరవలేనిదని ఎంతో మంది ప్రాణ త్యాగాలు, అరెస్టులు, లాఠీచార్జీలు, దాడులు, జైలు జీవితాలను సైతం ఎదిరించి…
Read More » -
కోరుట్ల
దేవాలయాల అభివృద్ధి పనులకు భూమి పూజ
కోరుట్ల మండల అయిలాపూర్, సంగెం, కల్లూరు, యూసుఫ్ నగర్ గ్రామాలలోని పలు దేవాలయాల అభివృద్ధి పనులకు కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి భూమి…
Read More » -
కోరుట్ల
వివిధ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు 10 లక్షల రూపాయలతో హనుమాన్ భజన మండప నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ…
Read More » -
కోరుట్ల
వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన కోరుట్ల ఎమ్మెల్యే
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని వరి కొనుగోలు కేంద్రాలను మంగళవారం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. నాగులపేట, సంగెం, వెంకటాపూర్, గుంలాపూర్, మోహన్ రావుపేట, చిన్నమెట్…
Read More » -
రుద్రంగి
సెస్ ఆఫీస్ కు స్థలం కేటాయించాలని ప్రభుత్వ విప్ ను కోరిన సెస్ డైరెక్టర్
రుద్రంగి మండల సెస్ కార్యాలయానికి స్థలం కేటాయించవలసిందిగా ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ రుద్రంగి మండల సేస్ డైరెక్టర్ ఆకుల గంగారం కోరారు.. సోమవారం…
Read More » -
కొడిమ్యాల
రైతునేస్తం కార్యక్రమాన్ని రైతులు ఉపయోగించుకోవాలి -మండల వ్యవసాయ అధికారి పి. జ్యోతి
ప్రతి మంగళవారం రైతువేదికల్లో నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమం వీడియో కాన్ఫారెన్స్ జరిగింది. వరి పంటలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు, సస్య రక్షణ చర్యల గురించి, వరి…
Read More » -
కొడిమ్యాల
భళా…. మాస్టారు….
కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన ముమ్మడి హరికృష్ణ ప్రసాద్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ఎంపీపీఎస్ నూకపల్లి మల్యాల మండలంలో పనిచేస్తున్నారు. పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా బడిని…
Read More »