-
మెట్ పల్లి
గీతా సత్సంగ్ ఆధ్వర్యంలో -79 వ జ్ఞాన యజ్ఞం హనుమాన్ చాలీసా
గీతా సత్సంగ్ మెట్ పల్లి వారి ఆధ్వర్యంలో ఆదివారం 79 వ జ్ఞాన యజ్ఞంలో భాగంగా హనుమాన్ చాలీసా యజ్ఞం సమాపన కార్యక్రమం కమ్మర్ పల్లి పాటి…
Read More » -
కోరుట్ల
నియామక పత్రం
బి.సి మహిళా సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీమతి రాచకొండ రోజా (న్యాయవాది) నియామకం తేది:18-10-2024 శుక్రవారం రోజున హైదరాబాదులో బీసీ ముఖ్య నాయకుల…
Read More » -
కథలాపూర్
బిఆర్ఎస్ ధర్నాలో కానరాని నేతలు
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహరావు ఆదేశాల మేరకు వేములవాడ నియోజకవర్గం కథలాపూర్ మండల…
Read More » -
భీమారం
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జగిత్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన 2007-2008 కి సంబంధించిన పూర్వవిద్యార్థులు ఆత్మీయసమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి…
Read More » -
కథలాపూర్
కథలాపూర్ లో గుట్టుగా క్రిప్టో దందా
గుట్టుగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా క్రిప్టో దందా నడుస్తోంది. ఇది క్రమంగా కథలాపూర్ మండలంలో కూడా విస్తరించింది. చట్ట బద్ధత లేని యాప్ లలో లక్షల్లో పెట్టుబడులు…
Read More » -
జగిత్యాల
జగిత్యాల నుంచి ముంబైకి రైలు
జగిత్యాల జిల్లా లింగంపేటలోని రైల్వే స్టేషన్ నుంచి ముంబై దాదర్ వరకు ప్రతి బుధవారం సాయంత్రం 05:40 నిమిషాలకు రైలును తిరిగి పునః ప్రారంభించారు. ప్రజలు దీన్ని…
Read More » -
కోరుట్ల
జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థుల తల్లితండ్రులకు కమిటీ సమావేశం
కోరుట్ల మండలం యూసుఫ్ నగర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన విద్యార్థుల తల్లితండ్రులకు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా గ్రంధాలయ…
Read More » -
కోరుట్ల
విలేకర్ సుదర్శన్ రెడ్డి పై దాడిని కండిస్తూ కోరుట్ల జర్నలిస్టులు జాతీయ రహదారిపై ధర్నా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రాత్రి (అదాబ్ హైదరాబాద్) విలేకర్ సుదర్శన్ రెడ్డి పై జరిగిన దాడిపై నిందితులను కఠినంగా శిక్షించాలని జగిత్యాల జిల్లా కోరుట్లలో జర్నలిస్టులు…
Read More » -
కోరుట్ల
శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు
కోరుట్ల పట్టణంలో అతి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో హుండి లెక్కింపు శుక్రవారం చేపట్టారు. దేవదాయ శాఖ జగిత్యాల డివిజన్ ఇన్స్పెక్టర్ రాజమౌళి సమక్షంలో లెక్కించారు.…
Read More » -
కోరుట్ల
హైదరాబాద్ లో మంత్రులను కలిసిన జువ్వాడి కృష్ణారావు
కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండల కేంద్రం నుండి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు ఆర్టీసీ బస్సును వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్…
Read More »