కథలాపూర్
-
మాతంగి అమ్మవారి గుడి కోసం భూమి పూజ
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో గల గంగమ్మ గుడి దగ్గర మాతంగి అమ్మవారి గుడి కోసం భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఇందులో గ్రామ పెద్దమనుషులు,…
Read More » -
భూసార పరీక్షలపై అవగాహన
పొలంలో ఆరోగ్యకరమైన పంట పండాలంటే ఆ నేల కూడా ఆరోగ్యంగా ఉండాల్సిందే. భూసారాన్ని పెంచాలంటే ముందు దానికి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. భూసార పరీక్షలపై సోమవారం ప్రొఫెసర్…
Read More » -
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని పెగ్గెర్ల గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని లోక బాపురెడ్డి ప్రారంభించారు.ఆపరేషన్ అవసరమున్న వారికి మోతె బిందు గుర్తించి రేకుర్తి లో…
Read More » -
కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ జిల్లా జాయింట్ సెక్రెటరీగా తాలూకా మల్లేష్ నియామకం
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలానికి చెందిన తాలూకా మల్లేష్ ను కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ (పౌర మరియు మానవ హక్కుల సంస్థ ngo )జగిత్యాల జిల్లా…
Read More » -
కథలాపూర్ కి నూతనంగా వచ్చిన ఎస్సై నవీన్ కుమార్ కి సన్మానం
జగిత్యాల జిల్లా కథలాపూర్ పోలీస్ స్టేషన్ కు ఎస్సై నవీన్ కుమార్ బదిలీపై వచ్చిన సందర్భంగా ప్రెస్ క్లబ్ కథలాపూర్ సభ్యులు చిరు సన్మానం చేశారు. ఈ…
Read More » -
ఆరోగ్య హాస్పిటల్ జగిత్యాల్ వారి చేతుల మీదుగా ఊటుపల్లి క్రీడాకారులకు కిట్ల పంపిణీ
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్పల్లి గ్రామంలో క్రీడాకారులు ఇంకా ముందుకు వెళ్లి జిల్లా స్థాయిలో మరియు జాతీయస్థాయిలో ప్రతిభ కనబరచాలని వారికి ప్రోత్సాహకరంగా ఆరోగ్య హాస్పిటల్…
Read More » -
కులగణన బిల్లు ప్రవేశపెట్టడం సంతోషకరం
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షుడు చెదలు సత్యనారాయణ మాట్లాడుతూ అసెంబ్లీలో శుక్రవారం కులగణన బిల్లు ప్రవేశపెట్టడం సంతోషకరమని, దీనికోసం…
Read More » -
కథలాపూర్ లో నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన ఎంపీడీఓ శంకర్
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలకేంద్రంలో గల నూతనంగా ఎంపీడీవో బాధ్యతలు చేపట్టిన శంకర్ కు శాలువాతో సత్కరించి ఆహ్వానం ఫలికారు అనంతరం ఏపిఎం నరహరి ఏపీవో రాజేందర్…
Read More » -
సూరమ్మ ప్రాజెక్టు పూర్తి చెయ్యాలి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని వివిధ గ్రామాలకు సాగు నీరందించే సూరమ్మ రిజర్వాయర్ పనులను పూర్తి చేయాలని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గురువారం…
Read More » -
నల్గొండ దగ్గరుందా…? అసెంబ్లీ దగ్గరుందా…?
కథలాపూర్ మండల్ ఉట్పల్లి గ్రామంలో యూత్ కాంగ్రెస్ నాయకుడు ముదాం శేఖర్ మాట్లాడుతూ కేసీఆర్ నువ్వు నిజాయితీ పరుడివే అయితే అసెంబ్లీలో చర్చకు ఎందుకు రాలేదు..? కాళేశ్వరం…
Read More »