కోరుట్ల

ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం లో భాగంగా అర్థశాస్త్రం సహాయ ఆచార్యులు వెంకయ్య కు చిరు సన్మానం

viswatelangana.com

May 15th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివిన 2001-2004 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కోరుట్ల కళాశాలలో ఆ సమయములో సేవలందించిన ప్రస్తుతం మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన అర్థశాస్త్రం సహాయ ఆచార్యులు మరియు జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి కే. వేంకయ్యను శాలువాతో సన్మానం చేసి, మెమోంటోను అందజేశారు.

Related Articles

Back to top button