మేడిపల్లి
-
కాంగ్రెస్ లో చేరిక
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని పోరుమళ్ళ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తోకల రవీందర్, యువ యూత్ అధ్యక్షుడు ఐల వేణి వెంకటేష్ వీరు వేములవాడ నియోజకవర్గ…
Read More » -
గల్ఫ్ కార్మికుల సమస్యలు వివరించిన తెలంగాణగల్ఫ్ అధ్యక్షుడు
జగిత్యాల జిల్లా భీమారం మండలంలోని గ్రామానికి చెందిన తెలంగాణ గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి నరేష్ రెడ్డి మంగళవారం హైదరాబాదులోని తాజ్ డెక్కన్ హోటల్లో జరిగిన గల్ఫ్…
Read More » -
రైస్ మిల్ నందు మంటలు అంటుకుని భారీ నష్టం
ఆదివారం ఉదయం తెల్లవారు జామున దేసాయిపేట గ్రామ శివారులో గల విఘ్నేశ్వర పారాబాయిల్ రైస్ మిల్ నందు మంటలు అంటుకొని సుమారు 22 వేల క్వింటాళ్ల వడ్ల…
Read More » -
మెట్పల్లి డిఎస్పీ ఉమామహేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు
మెట్పల్లి డి.ఎస్.పి ని మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాలో జరుగుతున్న పలు అట్రాసిటీ కేసుల వివరాల గురించి చర్చించి బాధితులకు న్యాయం చేయాలని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో…
Read More » -
ఎస్సై చాకచక్యంగా సెల్ ఫోన్స్ పట్టుకొని బాధితులకు అప్పగింత
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన నాంపెల్లి రమణయ్య, కట్లకుంట గ్రామానికి చెందిన యేలేటి రాజశేఖర్ రెడ్డిల ఫోన్లు పోయినవి అని మేడిపల్లి స్థానిక…
Read More » -
అగ్నిమాపక సిబ్బంది గా కొలువు సంపాదించిన కల్వకోట యువకుడు
మేడిపల్లి మండలం కల్వకోట గ్రామానికి చెందిన ఒళ్ళు ఒత్తులా సుధాకర్ గత రెండు పోలీస్ నోటిఫికేషన్ లో జాబ్ కోసం ప్రిపేర్ అయినప్పటికీ 1,2 మార్కులతో మిస్…
Read More » -
దమ్మన్నాపేట వాసి సౌదీ అరేబియా లో మృతి
మెడిపెల్లి మండలంలోని దమ్మన్నపేట గ్రామానికి చెందిన నిమ్మ శేఖర్ అనే వ్యక్తి (38) ఇతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు పిల్లల చదువులకోసం కోరుట్ల లో కిరాయికి ఉంటూన్నా…
Read More » -
హెల్పింగ్ హాoడ్స్ సంస్థ ఆర్థిక సాయం..
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామంలో ఆదిలాపురం రాములు, గంగు ఇటీవల మరణించారు. వారికి ఇద్దరు సంతానం కలదు.వారి దీనస్థితి చూసి వారికి ఆర్థిక సహాయంగా…
Read More » -
జన్మదిన వేడుకలు
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల మాజీ జెడ్పిటిసి కుందరపు జలంధర్, మాజీ ఎంపీపీ కుందారపు అన్నపూర్ణ – రవీందర్, సెటి మెన్ సుదర్శన్ వీరు ధర్మపురి ఎమ్మెల్యే…
Read More » -
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం…
జగిత్యాల జిల్లా భీమారం మండలంలో గోవిందారం, మోత్కురావుపేట, మన్నెగూడెం గ్రామాలలో సోమవారం రోజున వల్లంపల్లి ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్…
Read More »