రాయికల్
-
ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిట్రబుల్ ట్రస్ట్ మెట్ పల్లి వారి ఆధ్వర్యంలో ఉచితంగా స్టేషనరీ అందజేత
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని ఇంద్రనగర్ కాలనీ ప్రైమరీ స్కూల్ లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిట్రబుల్ ట్రస్ట్ మెట్ పల్లి వారి ఆధ్వర్యంలో 42 మంది విద్యార్థులకు…
Read More » -
ప్రమాదంగా ఉన్న పట్టించుకునేది ఎవరు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని వడ్డె లింగాపూర్ గ్రామములో ప్రధాన రహదారికి ఇరువైపులా ప్రమాదంగా మారిన గుంతలు ఏండ్లు గడిచిన పట్టించుకునే వాళ్ళు లేక పొంచి ఉన్న…
Read More » -
తల్లిదండ్రులు జన్మనిస్తే. వైద్యులు పునర్జన్మ నిస్తారు
తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మ నిస్తారని మున్సిపల్ చైర్మన్ లయన్ మోర హన్మాండ్లు అన్నారు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాయికల్ పట్టణంలోని…
Read More » -
రైతుబంధు ప్రత్యేక జనరల్ బాడీ సమావేశము
రాయికల్ సహకార సంఘం లో రైతు బంధు ప్రత్యేక జనరల్ బాడీ సమావేశముకు ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి బి.వాణి సీనియర్ ఇన్స్పెక్టర్ యం.స్వప్న మరియు…
Read More » -
కళాశాల విద్యార్థులకు బస్సులు అందుబాటులో ఉంచాలి
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు కళాశాల సమయంలో ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచాలని రాయికల్ పట్టణ నాలుగో వార్డ్ కౌన్సిలర్ తురగ…
Read More » -
ఈదుల లక్ష్మణ్ కు జ్ఞాన బుద్ద పూర్ణిమా జాతీయ అవార్డు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం వడ్డే లింగాపూర్ గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుడు ఈదుల లక్ష్మణ్ కుమార్ మానవ సేవే మాధవసేవ అనే మార్గంలో నడుస్తూ అనేక…
Read More » -
మహానంది జాతీయ పురస్కారం అందుకున్న గట్టుపెల్లి రమేష్ కుమార్
తెలుగు వెలుగు సాహితి వేదిక జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్ర) ఆధ్వర్యంలో మాజీ భారత ప్రధాని భారతరత్న పివి…
Read More » -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
రాయికల్ పట్టణ కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1993-94 లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ…
Read More » -
పిల్లల బరువు ఎత్తు మేల
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని వస్తాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో పిల్లల బరువు ఎత్తుల మేళ నిర్వహించడం జరిగింది ఐదు సంవత్సరంలోపు పిల్లలను బరువులు ఎత్తులు కొలిచి…
Read More » -
ప్రభుత్వ బాలికల పాఠశాలలో మొక్కలు నాటిన ఉపాధ్యాయులు
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ప్రపంచ చెట్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రధానోపాధ్యాయులు…
Read More »