రాయికల్
-
సీఎం, ఎమ్మెల్సీ చిత్ర పటలకు పాలాభిషేకం
ప్రభుత్వం మేరు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో రాయికల్ మేరు సంఘం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ల చిత్ర పటాలకు గురువారం…
Read More » -
మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ అభియాన్
మహిళ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ అభియాన్, పోషణ పక్షోత్సవాల కార్యక్రమంలో భాగంగా రాయికల్ మండలంలోని ఇటిక్యాల ఐదవ అంగన్వాడీ కేంద్రం మరియు ఇటిక్యాల…
Read More » -
యాదవ్ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉంది హామీ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ , రాయికల్ పట్టణ శ్రీకృష్ణ…
Read More » -
లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణం
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని భూపతి పూర్ గ్రామంలో గల లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయ బ్రహ్మాహోత్సవాలలో భాగంగా వినాయక ప్రతిష్ట పూజ కార్యక్రమాలు నిర్వహించి లక్ష్మీ…
Read More » -
వీరశైవ లింగాయత్ లింగ బలిజ కార్పొరేషన్ ఏర్పాటు హర్షణీయంజిల్లా సంఘం సభ్యులు మాణిక్యం గంగాధర్
రాష్ట్ర వీర శైవ లింగ యాత్ కార్పొరేషన్ ఏర్పాటు పట్ల జగిత్యాల జిల్లా వీర శైవ లింగాయత్ నాయకులు మాణిక్యం గంగాధర్ హర్షం వ్యక్తం చేశారు ఇట్టి…
Read More » -
డిఏ, పీఆర్సీ బకాయిలు చెల్లించాలి
రాయికల్, భూపతిపూర్ స్కూల్ కాంప్లెక్స్ పరిధి లో పని చేస్తున్న ఉపాధ్యాయుల డీఏ బకాయలు చెల్లించాలని పీఆర్టీయు టీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రమేష్ ప్రభుత్వాన్ని కోరారు.…
Read More » -
జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన సందర్బంగా ప్రభుత్వ హాస్పిటల్ లో పండ్లు , బ్రేడ్ ప్యాకెట్స్ పంపిణీ
భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క జన్మదిన సందర్బంగా రాయికల్ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో రాయికల్ మండల కేంద్రంలో కేక్ కట్ చేసి…
Read More » -
రామాజిపేట గ్రామంలో జాతీయ పోషణ పక్షం
జాతీయ పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బుధ వారము రామాజిపేట లోని పోషణ మాసం పోషకాహారం పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాలకల బాల్యరంభ…
Read More » -
నిజాయితీ చాటుకున్న జగిత్యాల డిపో మహిళా కండక్టర్
జగిత్యాల డిపోకు చెందిన మహిళా కండక్టర్ షబానా బేగం విధులు నిర్వహిస్తున్న బస్ లో దొరికిన బంగారు నగలను ప్రయాణికురాలికి తిరిగి అప్పగించి తన నిజాయితీ చాటుకున్నారు.…
Read More » -
పదవ తరగతి పరీక్షల్లో శతశాతం ఫలితాలు సాధించాలని
వీడ్కోలు సమావేశంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గజ్జెల నరేందర్… పదవ తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు పరీక్షలు బాగా వ్రాసి వందశాతం ఫలితాలను సాధించి పాఠశాలకు, గ్రామానికి, తల్లిదండ్రులకు…
Read More »