జగిత్యాల
-
డబ్బ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
ఇబ్రహీంపట్నం మండలం డబ్బ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరిపారు.. ఈ సందర్బంగా డబ్బ ప్రభుత్వ పాఠశాల ప్రధానఉపాధ్యాయులు తనుగుల రమేష్ మాట్లాడుతూ… డాక్టర్ సర్వేపల్లి…
Read More » -
ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
జిల్లా పరిషత్ పైడిమడుగు ఉన్నత పాఠశాలలో సెప్టెంబర్ 5 న సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వివిధ తరగతుల విద్యార్థులు,…
Read More » -
సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను వినియోగిస్తున్న వారికీ జరిమానా
కోరుట్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి ఆదేశాల మేరకు పట్టణంలోని ప్లాస్టిక్ ఏజెన్సీలు, కిరాణా షాపులు, హోటల్స్ అలాగే బేకరీలలో తనిఖీలు నిర్వహించి, వారు వినియోగిస్తున్న…
Read More » -
పిల్లలు లోపపోషణకు గురి కాకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలి
పిల్లలు లోపపోషణకు గురి కాకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఐసీడీఎస్ సీడిపివో మణెమ్మ, సూపర్ వైజర్ ప్రేమలతలు అన్నారు. గురువారం కోరుట్ల పట్టణంలోని గోవిందగిరి నగర్ అంగన్వాడీ…
Read More » -
ప్రభుత్వ జూనియర్ కళాశాల మెట్ పల్లిలో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మెట్ పల్లి యందు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ ఆర్. వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.…
Read More » -
ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్, వాసవి క్లబ్ కోరుట్ల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని కల్లూరు రోడ్ లోని ప్రభుత్వ పాఠశాలలో ఘనoగా…
Read More » -
పశు వైద్యశాల సిబ్బందికి సన్మానం
కథలాపూర్ మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో పశువుల వైద్యశాల సిబ్బందికి మరియు నూతన సిబ్బందికి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కథలాపూర్ మరియు అంబారిపేట డాక్టర్…
Read More » -
జువ్వాడి నర్సింగరావు ఆదేశాలతో తక్షణమే స్పందించిన అధికారులు…
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ధ్వంసమైన కల్లూరు లోలెవెల్ వంతెనను బుధవారం కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు సందర్శించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని…
Read More » -
రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకుడిగా ఎస్. ఆర్. ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా॥ భూర్ల నరేష్ ఎంపిక
రాష్ట్రస్థాయి ఉత్తము అధ్యాపకుడిగా ఎస్. ఆర్. ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కరీంనగర్ లో పనిచేస్తున్న కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా॥ భూర్ల నరేష్ ఎంపికయ్యారని కళాశాల…
Read More » -
సఖీ కేంద్రం ఆధ్వర్యంలో మహిళా చట్టాలపై అవగాహన
ప్రభుత్వ జూనియర్ కళాశాల మెట్ పల్లి యందు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ ఆర్. వెంకటేశ్వరరావు అధ్యక్షతన “సఖీ కేంద్రం “వారు మహిళలపై జరుగుతున్న హింస…
Read More »