జగిత్యాల
-
సర్కారు బడిలో సరస్వతి పుత్రుడు
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతిపల్లి గ్రామానికి చెందిన అల్వాల గణేష్ ఈసేట్ లొ స్టేట్ 35వ ర్యాంకు మరియు ఇ.ఇ ఇ బ్రాంచ్ లో ఫస్ట్…
Read More » -
మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రం లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాయితి నాగరాజు ఆధ్వర్యంలో దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా…
Read More » -
రైతులకు ఇబ్బందులు కలిగించవద్దు
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సిబ్బందిని కోరుట్ల ఆర్డిఓ ఆనంద్ కుమార్ ఆదేశించారు. మేడిపల్లి మండలంలోనీ మేడిపల్లి,కట్లకుంట,పోరుమళ్ళ గ్రామాలలో వరి కొనుగోలు…
Read More » -
రైతులతో అమర్యాదగా ప్రవర్తించిన వివో తొలగింపు
మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామంలోని శివసాయి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వివో పద్మ ను బుక్ కీపర్ బాధ్యతల నుండి…
Read More » -
జాతీయ బీసీ సంక్షేమ సంఘం కథలపూర్ మండల అధ్యక్షులుగా పులి హరిప్రసాద్ నియామకం
కథలాపూర్ మండలకేంద్రంలో గల జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజాల శ్రీనివాస్ గౌడ్ మరియు జగిత్యాల జిల్లా అధ్యక్షులు బ్రహ్మండబేరి నరేష్ ఆదేశాల మేరకు…
Read More » -
బొలెరో వాహనం లారీ ఢీ -వ్యాన్ డ్రైవర్ మృతి
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్ బ్రిడ్జిపై ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుంచి జగిత్యాలకు పాలప్యాకెట్ల లోడుతో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పాల లోడుతో…
Read More » -
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టిన బిజెపి నేత డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేములవాడ బిజెపి నాయకులు డాక్టర్ చెన్నమవేని వికాస్ రావు మాట్లాడుతూ ఎండిన ధాన్యాన్నే…
Read More » -
భూపతిపూర్ కచేరి కాడి బృందం వారి ఆర్థిక సహాయం
జగిత్యాల జిల్లా రాయికల్ మండలము కొత్తపేట గ్రామానికి చెందిన మ్యాడారపు అనిల్ కుమార్(22)అనే యువకుడు కడెం వెళ్లి వస్తుండగా ప్రమాద వశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. అనిల్ కి…
Read More » -
నిరుపేద కుటుంబానికి బియ్యం పంపిణీ
భీమరం మండలం పసునూర్ గ్రామం లోని కొప్పుల దేవయ్య అనారోగ్యంతో మరణించగా నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కుటుంబానికి 50 కిలోల…
Read More » -
వెంటనే రైతులను ఆదుకోవాలి లేదంటే పెద్ద ఎత్తున బిజెపి ఆధ్వర్యంలో రాస్తారోకోలు ధర్నాలు చేస్తాము
మేడిపల్లి మండలంలొని కట్లకుంట గ్రామం లో వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆవేదన చెందుతున్నా రైతుల సమస్య లు అడిగి తెలుసుకున్న బిజెపి వేములవాడ నియోజకవర్గ…
Read More »