జగిత్యాల
-
కట్టే సంఘం ఐక్యత
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల్ పోసానిపేట గ్రామంలో గత పది సంవత్సరాలుగా వృద్ధుల సంగం ఏర్పరచుకొని కులమతాలకు అతీతంగా వృద్ధులంతా ఏకమై ఒక సంగం ఏర్పడడం జరిగింది…
Read More » -
విశ్వబ్రాహ్మణుల ఆత్మహత్యలు బాధాకరం
కోరుట్ల నియోజకవర్గ విశ్వ బ్రాహ్మణులు చేతివృత్తుల ఆదరణ కరువై, మరియు ఆర్థిక ఇబ్బందులతో చాలా సతమతమవుతు, కోరుట్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జువ్వడి నర్సింగరావు. విశ్వబ్రాహ్మణులకు సంబంధించిన…
Read More » -
ఘనంగా గంగాదేవి బోనాలు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామంలోని పెద్ద చెరువు గట్టు మీద నెలకొన్న గంగాదేవి ఆలయం లో శుక్రవారం గంగపుత్రసంఘం సభ్యులు ఘనంగా బోనాల ఉత్సవాలు…
Read More » -
ప్రమాదవశత్తు నిప్పంటుకొని ఈత వనం దగ్ధం
భీమారం మండల కేంద్రంలోని గౌడ కులస్తుల యొక్క ఐదేకరాల విస్తీర్ణంలో దాదాపు 3000కు పైగా ఈత చెట్లు పెట్టడం జరిగింది. సుమారుగా అందులో 900కు పైగా చెట్లు…
Read More » -
పార్లమెంట్ ఎంపీ ఎన్నికల్లో మాకు అన్యాయం చేశారు- కథలాపూర్ లో ఆశా వర్కర్ల ఆవేదన
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో ఆశా వర్కర్ల యూనియన్ మండల అధ్యక్ష, కార్యదర్శులు మమత,దివ్య లు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు సోమవారం జరుగగా ఆ రోజు…
Read More » -
దోమల నిర్మూల తోనే డెంగ్యూ నివారణ
దోమల నిర్మూలన తోనే డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కస్తూరి సతీష్ అన్నారు వడ్డే లింగపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గురువారం జాతీయ డెంగ్యూ…
Read More » -
ఆర్డీవో కు వినతి పత్రం అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్
కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డిఓ కార్యాలయం వద్ద రైతు ధర్నా కార్యక్రమం…
Read More » -
దోమల నిర్మూల తోనే డెంగ్యూ నివారణ
కథలాపూర్ మండలంలోని అంబరిపేట గ్రామంలో దోమల నిర్మూలన తోనే డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చని మెడికల్ ఆఫీసర్ అన్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గురువారం జాతీయ డెంగ్యూ నివారణ…
Read More » -
ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం లో భాగంగా అర్థశాస్త్రం సహాయ ఆచార్యులు వెంకయ్య కు చిరు సన్మానం
జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివిన 2001-2004 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కోరుట్ల కళాశాలలో ఆ సమయములో…
Read More » -
రైతుల విషయంలో బీఆర్ఎస్ విమర్శ సరి కాదు – నిజామాబాద్ కాంగ్రెస్ సేవాదళ్ ఇంచార్జ్ శ్రీ గద్దె నరహరి
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో నిజామాబాద్ కాంగ్రెస్ సేవాదళ్ ఇంచార్జి శ్రీగద్దె నరహరి మాట్లాడుతూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు పదేళ్ల పాలనలో ధాన్యం తడిస్తే కొనే దిక్కులేదని, అకాల…
Read More »