జగిత్యాల
-
బిజెపి పట్టణ అధ్యక్షులుగా కుర్మమల్లారెడ్డి
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన కుర్మ మల్లారెడ్డిని బిజెపి పట్టణ అధ్యక్షులుగా నియామకం చేస్తూ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు ప్రకటించారు. 2002-2004 వరకు…
Read More » -
శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఘనంగా భజన కార్యక్రమం
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని వాగు ఒడ్డున శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి మంగళవారం నిర్వహించే భజన కార్యక్రమంలో భాగంగా హనుమాన్ దీక్ష స్వాములు…
Read More » -
ప్రభుత్వ పాఠశాలలో ఐదు వందలు కు పైన మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానం
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 2025 సంవత్సరానికి గాను పదవ తరగతి పరీక్షల్లో 100% రిజల్ట్స్ సాధించిన…
Read More » -
క్రిస్టియన్ అసోసియేషన్ సభ్యులు తాసిల్దారును కలిసి వినతి పత్రం సమర్పించారు
జగిత్యాల జిల్లా కొడిమ్యా మండల కేంద్రంలోని క్రిస్టియన్ అసోసియేషన్ సంఘ సభ్యుల సోమవారం రోజున మండల తాసిల్దార్ రమేష్ ను కలిసి కమ్యూనిటీ హాల్ నిమిత్తం సమాధుల…
Read More » -
ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించిన ఎంఈఓ రాఘవులు
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు బుధవారం ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాలలో చక్కటి ప్రతిభ కనబరిచారు 544 మార్కులు సాధించిన ఏముండ్ల…
Read More » -
ఇంటర్మీడియట్ ఫలితాలలో మెరిసిన బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ పూర్వ విద్యార్థిని మదీహ మెహవీన్
మెట్ పల్లి పట్టణంలోని బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ పూర్వ విద్యార్థిని మదీహ మెహవీన్ ఇంటర్మీడియట్ బైపిసి విభాగంలో 433/440 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి 5వ స్థానంలో నిలిచింది.…
Read More » -
బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ విద్యార్థుల ప్రభంజనం
పదవ తరగతి ఫలితాలలో బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ ఇ/మీ విద్యార్థిని, విద్యార్థులు సత్తా చాటారు. మొదటి స్థానంలో జి.వర్షిత్ 568 మార్కులు, రెండవస్థానంలో సఫా మిస్కిన్ 563…
Read More » -
పదవ తరగతి టాపర్ లను సన్మాణించిన బీజేపీ నాయకులు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామజీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో చదివి పదవ తరగతిలో ఉత్తమ మార్కులు పొంది ప్రథమ స్థానం సాధించిన ఎనుగంటి ప్రసన్న…
Read More » -
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు
పోలీస్ శాఖలో హోంగార్డ్ గా గత 34 సంవత్సరాలుగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న రామచంద్రం ను జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ భీమ్…
Read More » -
విద్యార్థులకు అభినందన
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ ఉన్నత పాఠశాలలో శనివారం పదవ తరగతి లో పాస్ అయిన విద్యార్థులను అభినందించారు. పాఠశాల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత…
Read More »