జగిత్యాల
-
ముందస్తు బడి బాట
కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలోని ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల ఆధ్వార్యంలో మందస్తు బడిబాట కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిరికొండ స్కూల్ కాంప్లెక్స్…
Read More » -
బీజేపీ సీనియర్ నాయకుడిని కలిసిన మండల అధ్యక్షుడు
బిజెపి కథలాపూర్ మండల అధ్యక్షుడు మల్యాల మారుతి సోమవారం రోజున జిల్లా సీనియర్ నాయకులు ఎడ్మల వినోద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి బిజెపి పార్టీ గురించి పలు…
Read More » -
పూర్వ విద్యార్థుల ఆర్థిక సాయం
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని విశ్వశాంతి పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న కొడిమ్యాల రిచిత అనే విద్యార్థినికి ఇదే పాఠశాలలో 2002- 03 పదవ తరగతి చదువుకున్న…
Read More » -
భగవద్గీత కు, భారత నాట్యశాస్త్రానికి యునెష్కో గుర్తింపు పై టి.వై.ఎం.ఎస్.ఈ.యు హర్షం…
హిందువుల పవిత్ర గ్రంధం భగవద్గీతకు, భారత నాట్య శాస్త్రానికి యునెష్కో గుర్తింపు లభించడంపై హర్షం వ్యక్తం చేస్తూ, పాఠ్యాంశాలలో భగవద్గీత ను చేర్చాలని ప్రధాన మంత్రి కార్యాలయం…
Read More » -
పహల్గామ్ ఉగ్రదాడి లో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ…
పహల్గామ్ ఉగ్రవాదులు టూరిస్టులపై దాడి చేసిన సంఘటనను నిరసిస్తూ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో శనివారం సాయంత్రం గ్రామ సేవా సమితి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల…
Read More » -
మాస శివరాత్రి ప్రత్యేక పూజలు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల పట్టణంలో స్వయం భూ గుండ్రప్ప శివాలయంలో మాస శివరాత్రి పురస్కరించుకొని ఆలయంలో శివలింగానికిపంచామృతభిషేకం, లింగాష్టకం అన్నపూజ, మహా హారతి,పక్కనే ఉన్న హనుమాన్ దేవాలయంలో…
Read More » -
కొడిమ్యాలలో స్వచ్ఛంద బంద్ పాటించిన వాణిజ్య సముదాయాలు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల పట్టణంలో జమ్మూ కాశ్మీర్ లో పహల్గాంలో పర్యటిస్తున్న పర్యాటకులను విచక్షణ రహితంగా మత ఆధారంగా కలమా చదువకపోతే అతి కిరాతకంగా చంపడం దారుణమైన…
Read More » -
పహల్గాం మృతులకు కొవ్వొత్తులతో నివాళులు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలము భూపతిపూర్ గ్రామంలో లో పహల్గాం దాడిలో మృతులకు కొవ్వొత్తులతో నివాళులర్పించి మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, గ్రామస్తులు…
Read More » -
సహకార సంఘం ను సందర్శించిన అధికారులు
కరీంనగర్ జిల్లా సహకార సంఘాల సెక్రటరీ మరియు సిబ్బంది మల్టీ పర్పస్ బిజినెస్ డెవలప్మెంట్ వర్క్ షాప్ లో భాగంగా టి ఎస్ సి ఏబి ఎల్…
Read More » -
రాయికల్ మండల ఆర్ఎంపి పి.ఎం.పి ఆధ్వర్యం లో నివాళులు
జమ్మూ కాశ్మీర్ పహాల్గం లో పర్యాటకులపై జరిగిన ఉగ్ర వాదుల దాడిలో అమరులైన యాత్రికుల మృతికి సంతాపంగా రాయికల్ మండల ఆర్ఎంపి పి.ఎం.పి ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి…
Read More »